వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం: పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన 10, 12 తరగతులు ఉత్తీర్ణులైన బాలికల ఉన్నత చదువులకు అజీమ్ ప్రేమ్జీ స్కాలర్షిప్లు మంజూరు చేస్తున్నట్లు వెలుగు ఏపీఎం లక్ష్మి తెలిపారు. ఈ ఏడాది డిగ్రీ, డిప్లొమాలో చేరిన వారు ఆగస్టు 31లోగా దరఖాస్తు చేసుకోవాలి.
మార్కుల జాబితా, అడ్మిషన్ ప్రూఫ్, ఆధార్, ఫొటో సమర్పించాలని సూచించారు మరియు వివరాలకు వెలుగు VOAలను సంప్రదించాలని తెలిపారు.
Comments
Loading comments...

