వార్తలకు తిరిగి వెళ్లండి

పొలాసలోని సహస్ర లింగాల దేవాలయంలో శ్రావణమాసం శుక్రవారం, జంధ్యాల పౌర్ణమి సందర్భంగా శివయ్యకు, ముగ్గురు అమ్మవార్లకు పంచామృత అభిషేకం, అష్టోత్తర నామాల పూజలు నిర్వహించారు.
భక్తులకు తీర్థప్రసాదాలు, మహిళలకు పసుపు కుంకుమ అందజేశారు. భక్తుల ఆరోగ్యం, ఆనందం, ఐశ్వర్యం, సంతానం, సకాలంలో వివాహాలు కలగాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారని ఆలయ వ్యవస్థాపకులు, చైర్మన్ నలమాస గంగాధర్ తెలియజేశారు.
Comments
Loading comments...

