వార్తలకు తిరిగి వెళ్లండి

పాకిస్థాన్ రక్షణశాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో నిరసనలు చేస్తున్న వారిని ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారు. నిరసనకారులకు, భారత్కు మధ్య ఎలాంటి తేడా లేదని, వారిని పాకిస్థాన్ శత్రువులుగా భావిస్తున్నామని పేర్కొన్నారు.
నిరసనకారులతో చర్చలకు అవకాశం లేదని, వారిపై కాల్పులు జరపడాన్ని సమర్థించుకున్నారు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి.
Comments
Loading comments...
