Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల సర్వే పారితోషికం పెంచాలని వినతి

Follow Udayam on Google
madhu Sep 04, 2026 9:49 AM ములుగుGeneral
పంటల సర్వే పారితోషికం పెంచాలని వినతి - Udayam
ములుగు జిల్లాలో చేపట్టనున్న డిజిటల్ పంట సర్వేకు ఇచ్చే పారితోషికాన్ని రూ. 7 నుంచి రూ. 15 కు పెంచాలని సర్వేయర్లు కోరారు. గురువారం ములుగులో DAO సురేష్‌కుమార్‌కు వినతిపత్రం అందించారు. గ్రామాల్లోని సాగు భూములకు నేరుగా వెళ్లి విషపురుగులన్నా పంట పొలాల్లో తిరుగుతూ సర్వే చేస్తున్నామని తెలిపారు. తమ కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని పారితోషికం పెంచాలన్నారు.

Comments

G
Loading comments...