Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంటల నమోదు గడువు సెప్టెంబర్ 30

Follow Udayam on Google
Kiran Sep 16, 2026 10:06 AM సిద్దిపేటGeneral
పంటల నమోదు గడువు సెప్టెంబర్ 30 - Udayam
సెప్టెంబర్ 30లోపు రైతులు తప్పనిసరిగా పంటలు నమోదు చేసుకోవాలని నంగునూరు మండల వ్యవసాయ అధికారి గీతా సూచించారు. డిజిటల్ క్రాప్ సర్వేయర్లు పంట పొలాలను సందర్శించి ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారని తెలిపారు. సర్వేయర్లు వచ్చినప్పుడు రైతులు అందుబాటులో ఉండి పంట పొలాలను చూపించాలన్నారు. పంట నమోదు చేసినప్పుడే ప్రభుత్వ మద్దతు ధర లభిస్తుందని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...