వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ పంపు హౌస్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని CITU జిల్లా ఉపాధ్యక్షుడు పి.శంకరరావు బుధవారం డిమాండ్ చేశారు.
ఈ మేరకు పంపు హౌస్ కార్మికుల సమస్యలపై విజయనగరంలో APIIC జోనల్ మేనజర్కు వినతిపత్రం అందించారు. అనంతరం మాట్లాడుతూ పంపు హౌస్ కు రోడ్డు వేసి మౌలిక సౌకర్యాలు కల్పించాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

