Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పంచాయతీరాజ్ బిల్లుపై హర్షం.. సీతక్క, రేవంత్ చిత్రపటాలకు పాలాభిషేకం

Follow Udayam on Google
madhu Sep 11, 2026 3:35 PM ములుగుGeneral
పంచాయతీరాజ్ బిల్లుపై హర్షం.. సీతక్క, రేవంత్ చిత్రపటాలకు పాలాభిషేకం - Udayam
కన్నాయిగూడెం మండలంలో పంచాయతీరాజ్ సవరణ బిల్లు ఆమోదం పొందిన సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి సీతక్క చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు పిరిలా స్వప్న-ప్రేమ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు జాడి రాంబాబు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. పలువురు సర్పంచులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...