వార్తలకు తిరిగి వెళ్లండి

108 TDRలలో 50 మందికి Sale Option కల్పించినందుకు, మిగిలిన 58 మందికి కూడా TDRలు అందించే ప్రక్రియ ప్రారంభించి కొనసాగిస్తున్నందుకు సింహాచలం BRTS బాధితుల తరఫున గౌరవ భీమిలి ఎమ్మెల్యే శ్రీ గంటా శ్రీనివాసరావు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయడం జరిగింది.
అడవివరం పంచ గ్రామ కంఠాల సమస్య పరిష్కారం కోసం గ్రామ సభ నిర్వహించాలని పాశర్ల ప్రసాద్ గారు గౌరవ భీమిలి ఎమ్మెల్యే గారిని వినతిపూర్వకంగా కోరారు.
Comments
Loading comments...

