వార్తలకు తిరిగి వెళ్లండి

పార్లమెంట్ సమావేశాలు సజావుగా సాగాలని ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అంతరిక్షంలో యువత సాధించిన విజయాలు, స్కైరూట్ ప్రయోగం దేశానికి ఎంతో గర్వకారణమని ఆయన కొనియాడారు.
రాజస్థాన్ ఆయిల్ రిఫైనరీ, గ్రీన్ హైడ్రోజన్ రైలును ప్రారంభించామని మోదీ తెలిపారు. ప్రపంచంలో చమురు ధరలు పెరుగుతున్నా భారత్ 7.7 శాతం వృద్ధిరేటు నమోదు చేస్తోందని పేర్కొన్నారు.
Comments
Loading comments...

