Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రతిపక్షాలపై ప్రధాని మోదీ ఆగ్రహం

శిరీష గౌడ్ Jul 04, 2026 10:43 AM అల్ ఇండియా 4 viewsabout 2 hours ago
సంక్షోభ సమయాల్లో దేశాన్ని తప్పుదోవ పట్టిస్తూ ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తున్న ప్రతిపక్షాలపై ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. అంతర్జాతీయ సవాళ్లు ఎదురైనప్పటికీ, భారత దౌత్య వ్యూహాల వల్లే దేశ ఇంధన భద్రతకు ఎలాంటి ఆటంకం కలగలేదని ఆయన స్పష్టం చేశారు. ముడి చమురు దిగుమతులను గతంలో ఉన్న 25 దేశాల నుండి ఏకంగా 40కి పైగా దేశాలకు విస్తరించామని ప్రధాని పేర్కొన్నారు. దీనివల్ల దేశానికి నిరంతర ఇంధన సరఫరా సుస్థిరమైందని తెలిపారు.

Comments

G
Loading comments...