వార్తలకు తిరిగి వెళ్లండి
వైరల్ వార్తలుBreaking
‘గ్రీన్ బూట్స్’ మృతదేహం భారత్కు.
ఎవరెస్ట్ పర్వతంపై 30 ఏళ్లుగా ‘గ్రీన్ బూట్స్’గా ఉన్న మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ భౌతికకాయం 1996 ప్రమాదంలో మరణించిన ఐటీబీపీ (ITBP) జవాన్ దోర్జే మొరుప్దేనని అధికారులు గుర్తించారు.
సముద్ర మట్టానికి 8,500 మీటర్ల ఎత్తులో ఉన్న ఆయన పార్థివదేహాన్ని సురక్షితంగా కిందికి తీసుకురావడానికి ఐటీబీపీ ప్రత్యేక టెండర్లను జారీ చేసింది.
Comments
Loading comments...