Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘గ్రీన్‌ బూట్స్‌’ మృతదేహం భారత్‌కు.

నిహారిక రెడ్డి Jul 04, 2026 9:50 AM అల్ ఇండియా 6 viewsabout 3 hours ago
ఎవరెస్ట్ పర్వతంపై 30 ఏళ్లుగా ‘గ్రీన్‌ బూట్స్‌’గా ఉన్న మృతదేహాన్ని స్వదేశానికి తెచ్చేందుకు భారత ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ భౌతికకాయం 1996 ప్రమాదంలో మరణించిన ఐటీబీపీ (ITBP) జవాన్ దోర్జే మొరుప్‌దేనని అధికారులు గుర్తించారు. సముద్ర మట్టానికి 8,500 మీటర్ల ఎత్తులో ఉన్న ఆయన పార్థివదేహాన్ని సురక్షితంగా కిందికి తీసుకురావడానికి ఐటీబీపీ ప్రత్యేక టెండర్లను జారీ చేసింది.

Comments

G
Loading comments...