వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం కిసాన్ లబ్ధిదారులకు నగదు జమ కాకపోతే, 1800-180-1551 టోల్ఫ్రీ నంబర్కు కాల్ చేసి కారణాన్ని తెలుసుకోవచ్చు. e-KYC పూర్తి కాకపోవడం లేదా భూమి రికార్డులు, బ్యాంక్ వివరాల్లో లోపాల వల్లే నిధులు నిలిచిపోయే అవకాశం ఉంది.
సమస్య పరిష్కారానికి సమీపంలోని CSC కేంద్రంలో వివరాలు సరిచూసుకోవాలి. లేదంటే CPGRAMS పోర్టల్ ద్వారా ఫిర్యాదు నమోదు చేయవచ్చు. సరైన వివరాలు అప్డేట్ చేసిన వెంటనే, నిలిచిపోయిన బకాయిలు మీ ఖాతాలో జమ అవుతాయి.
Comments
Loading comments...

