వార్తలకు తిరిగి వెళ్లండి
ఆంధ్రప్రదేశ్Breaking
అక్టోబర్లో పీఎం కిసాన్ 24వ విడత

కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ 24వ విడత నిధులను అక్టోబర్లో జమ చేయనుంది. ఏటా రూ.6 వేలు పొందేందుకు ఈకేవైసీ, ఎన్పీసీఐ మ్యాపింగ్, ఆధార్ లింకింగ్ తప్పనిసరి.
గత విడత డబ్బులు రాని రైతులు పోర్టల్లో బ్యాంకు రికార్డులు సరిదిద్దుకోవాలని సూచించింది. అర్హులైన రైతులు వెంటనే ఈకేవైసీ పూర్తి చేసుకోవాలి.
Comments
Loading comments...