వార్తలకు తిరిగి వెళ్లండి
డ్వాక్రా మహిళలకు ఉచితంగా ఎగ్ కార్ట్స్

ఆంధ్రప్రదేశ్లో మహిళా సాధికారత, ఉపాధి కల్పనే లక్ష్యంగా ప్రభుత్వం డ్వాక్రా మహిళలకు రూ.50 వేల విలువైన ఎగ్ కార్ట్స్ను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమాన్ని చేపట్టింది.
ఈ పథకం ద్వారా స్వయం సమృద్ధి సాధించి, మహిళలు నెలకు రూ.20 వేల నుంచి రూ.50 వేల వరకు ఆదాయం పొందే అవకాశం లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
Comments
Loading comments...