Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పలు శాఖల అదికారులతో కలెక్టర్ సమీక్ష

Follow Udayam on Google
సత్యనారాయణ పట్నాయక్ Sep 05, 2026 6:21 PM విజయనగరంGeneral
పలు శాఖల అదికారులతో కలెక్టర్ సమీక్ష - Udayam
విజయనగరం జిల్లా కలెక్టర్ రాంసుందర్ రెడ్డి శనివారం కలెక్టరేట్‌లో రిజిస్టేషన్‌, రవాణా, గనులు, ఎక్సైజ్‌, అటవీ, వాణిజ్య పన్నుల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వివిధ శాఖల ద్వారా ప్రభుత్వానికి సమకూరుతున్న ఆదాయాన్ని మరింత పెంచాలని ఆదేశించారు. శాఖల వారీగా ఆదాయ ప్రగతిని పరిశీలించి, నిర్దేశించిన లక్ష్యాలను ఆర్థిక సంవత్సరం ముగిసేలోగా తప్పనిసరిగా సాధించాలని సూచించారు.

Comments

G
Loading comments...