వార్తలకు తిరిగి వెళ్లండి

పల్నాడు జిల్లాలో గత 24 గంటల వ్యవధిలో మొత్తం 69.4 మిమీ వర్షపాతం నమోదైందని, జిల్లా సగటు 2.5 మిమీగా నమోదైందని అధికారులు వెల్లడించారు.
అత్యధికంగా కారంపూడిలో 9.4 మిమీ, వెల్దుర్తిలో 9.2 మిమీ, దుర్గి మరియు ఎడ్లపాడు మండలాల్లో 7.8 మిమీ చొప్పున వర్షం పడింది.
Comments
Loading comments...

