Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాజ్కా వద్ద విమాన ప్రమాదం

Follow Udayam Digital on Google
శ్రుతి రెడ్డి Aug 02, 2026 9:43 AM ఆల్ ఇండియా అంతర్జాతీయ
నాజ్కా వద్ద విమాన ప్రమాదం - Udayam Digital
పెరూలోని నాజ్కా లైన్స్ సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. విదేశీ పర్యాటకులతో వెళ్తున్న సైట్‌సీయింగ్ విమానం కూలిపోయినట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన విమానంలో 11 మంది విదేశీ పర్యాటకులు, ఇద్దరు సిబ్బంది ఉన్నారు. మృతుల్లో ఇటలీ, జర్మనీ, స్పెయిన్‌ దేశాలకు చెందిన వారు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...