వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ పట్టణాన్ని ప్లాస్టిక్ గ్రహీత పట్టణంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ముందుకు వెళ్తున్నామని మున్సిపల్ కమిషనర్ రవిబాబు పేర్కొన్నారు.
మంగళవారం పట్టణంలోని పలు దుకాణాలలో సింగిల్ యూస్ ప్లాస్టిక్ పట్ల ప్రజలలో అవగాహన కల్పించి అక్రమ విక్రయాల పట్ల చర్యలు తీసుకొని ఓ దుకాణ యజమానికి రూ.8 వేల జరిమానా విధించినట్లు ఆయన తెలిపారు.
Comments
Loading comments...

