వార్తలకు తిరిగి వెళ్లండి

పలాస జీడిపప్పుకు దేశీయ మార్కెట్తో పాటు అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు తీసుకురావడమే లక్ష్యమని ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాసలో APEDA ఆధ్వర్యంలో నిర్వహించిన జీడిపప్పు ఎగుమతులపై అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. జీడిపప్పు పరిశ్రమ వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోందని తెలిపారు.
నాణ్యత ప్రమాణాలు, ప్యాకేజింగ్, అంతర్జాతీయ మార్కెట్ అవసరాలు, ఎగుమతి విధానాలపై అవగాహన పెంచుకోవాలన్నారు.
Comments
Loading comments...

