వార్తలకు తిరిగి వెళ్లండి
కామారెడ్డి జిల్లా పిట్లం కేజీబీవీ పాఠశాల ఆవరణలో కోతుల బెడదతో విద్యార్థులు, సిబ్బంది భయాందోళనకు గురవుతున్నారు. కోతులు తరచూ పాఠశాల ప్రాంగణంలోకి వచ్చి అల్లరి చేస్తుండటంతో విద్యార్థులు బయటకు రావడానికి భయపడుతున్నారు. దీంతో పాఠశాలలో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోనని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అధికారులు స్పందించి కోతులను నియంత్రించి, విద్యార్థులకు రక్షణ కల్పించాలని వారు కోరుతున్నారు.
Comments
Loading comments...

