వార్తలకు తిరిగి వెళ్లండి

పినపాక మండలంలో చేపడుతున్నది రీ సర్వే మాత్రమేనని, భూ సేకరణ సర్వే కాదని తహశీల్దార్ శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రజలు అపోహలు నమ్మవద్దని సూచించారు. రైతుల సమక్షంలో జీపీఎస్ ద్వారా హద్దులను గుర్తించి మ్యాప్ తయారు చేస్తున్నట్లు తెలిపారు.
8 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా సర్వే చేపడుతున్నామని, ప్రభుత్వ, ప్రైవేటు భూముల వివరాలను నమోదు చేస్తామని చెప్పారు.
Comments
Loading comments...

