వార్తలకు తిరిగి వెళ్లండి
లండన్ విమానంలో పైలట్లకు అస్వస్థత

హైదరాబాద్ నుండి లండన్ వెళ్తున్న బ్రిటిష్ ఎయిర్వేస్ విమానంలో ముగ్గురు పైలట్లు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఒక పైలట్కు ఆక్సిజన్ అందించాల్సి రాగా, మిగిలిన ఇద్దరూ ప్రయాణికులను సురక్షితంగా లండన్ చేర్చారు.
హైదరాబాద్లోని ఓ హోటల్లో తిన్న అల్పాహారం వల్ల ఫుడ్ పాయిజనింగ్ అయివుంటుందని అనుమానిస్తున్నారు. భద్రతపై రాజీపడేది లేదని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరుపుతున్నామని ఎయిర్లైన్ ప్రకటించింది.
Comments
Loading comments...