Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీయూష్ గోయల్ నివాసంలో గణపతిని దర్శించుకున్న ప్రధాని మోదీ

Follow Udayam on Google
Ram Sep 14, 2026 11:19 PM జాతీయంGeneral
పీయూష్ గోయల్ నివాసంలో గణపతిని దర్శించుకున్న ప్రధాని మోదీ - Udayam
కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నివాసంలో కొలువుదీరిన గణపతి బప్పాను ప్రధాని నరేంద్ర మోదీ దర్శించుకున్నారు . గణనాథుడి కరుణాకటాక్షాలు అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షించారు .

Comments

G
Loading comments...