వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ డీఎంహెచ్ఓ డాక్టర్ రాజగోపాల్రావు వెల్ది, చల్లూరు, వీణవంక పీహెచ్సీలను తనిఖీ చేశారు. రికార్డులు, వ్యాక్సిన్ల నిల్వలను పరిశీలించి రోగులతో మాట్లాడారు. ప్రతి శుక్రవారం ‘డ్రై డే’ పాటించాలని, జ్వరం నమూనాలను టీ-హబ్కు పంపాలని ఆదేశించారు.
పాము, కుక్క కాటు మందులు అందుబాటులో ఉంచడంతో పాటు 14 ఏళ్ల బాలికలకు హెచ్పీవీ టీకాలు వేయాలని సూచించారు.
Comments
Loading comments...

