వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ ఎండాడ ప్రాంతంలో 20 సంవత్సరాల యువతి అదృశ్యమైన ఘటనపై పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
అదృశ్యమైన యువతి దాసరి శైలక్ష్మి. ఆమె గత ఏడాది కాలంగా భర్తతో ఏర్పడిన కుటుంబ కలహాల కారణంగా భర్తకు దూరంగా ఉంటూ తన తల్లి తో కలిసి ఉంటూ ఇంటి వద్ద నుండి వెళ్ళిపోయింది. యువతి ఆచూకీ తెలిసినవారు పీఎం పాలెం పోలీస్ స్టేషన్ కి తెలియచేయగలరు.
Comments
Loading comments...

