Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పీఏసీఎస్‌ పీఠంపై మిడ్జిల్ కాంగ్రెస్‌లో పోటీ

Follow Udayam on Google
sreekanth patel Sep 03, 2026 12:10 PM మహబూబ్‌నగర్General
పీఏసీఎస్‌ పీఠంపై మిడ్జిల్ కాంగ్రెస్‌లో పోటీ - Udayam
త్వరలో జరగనున్న పీఏసీఎస్‌ చైర్మన్‌ పదవిని దక్కించుకునేందుకు మిడ్జిల్ మండల కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. పదవి కోసం వర్గ రాజకీయాలు తెరపైకి రావడంతో కార్యకర్తల్లో అయోమయం నెలకొంది. పార్టీకి నష్టం కలగకుండా అధిష్టానం జోక్యం చేసుకుని విభేదాలకు అడ్డుకట్ట వేయాలని కాంగ్రెస్‌ శ్రేణులు కోరుతున్నాయి.

Comments

G
Loading comments...