వార్తలకు తిరిగి వెళ్లండి

ఓఆర్ఆర్ ఎగ్జిట్-9 వద్ద అక్రమంగా తరలిస్తున్న 25 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యాన్ని ఘట్కేసర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రైవర్ ధెరవత్ శ్రీనును అరెస్ట్ చేసి ట్రక్కు, నగదును సీజ్ చేశారు.
లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు బియ్యం కొనుగోలు చేసి అక్రమంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Comments
Loading comments...

