Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పావురం పేరుతో ఘాతుకం

రచన దేవి Jul 27, 2026 7:12 AM అల్ ఇండియా about 2 hours ago
పావురం పేరుతో ఘాతుకం - Udayam Digital
పావురాన్ని పట్టిస్తానని నమ్మించి కవల బాలురైన శ్రీహరీష్‌, శబరీశ్‌లను బావిలోకి తోసి హత్య చేసిన యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన తమిళనాడులోని తేని జిల్లాలో చోటుచేసుకుంది. ఆడుకోవడానికి వెళ్లిన బాలురు ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

Comments

G
Loading comments...