వార్తలకు తిరిగి వెళ్లండి

సీతానగరం ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై రహదారిపై పెద్ద పెద్ద గోతులతో అధ్వానంగా ఉండటంతో వాహనదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఈ బ్రిడ్జిపై నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి.
గతంలో గోతులలో పడి ప్రమాదాలు జరిగే సందర్భాలు అనేకం ఉన్నాయి. వర్షాలకు గోతులు నీరు చేరి వాహనదారులకు గోతులు కనబడని కారణంగా మరిన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని వాహనదారులు వాపోతున్నారు.
Comments
Loading comments...

