వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రజలు అందిస్తున్న ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దివాకర టీ.ఎస్ అధికారులకు సూచించారు. ప్రజావాణిలో భాగంగా సోమవారం ఖమ్మం కలెక్టరేట్ లో ఆయన అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డిలతో కలిసి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు.
ఈ సందర్భంగా అధికారులతో సమావేశమై పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కలెక్టరేట్ ఏఓ కె.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

