వార్తలకు తిరిగి వెళ్లండి

ఫిరంగిపురం మండలంలోని ప్రధాన మంచినీటి చెరువు సాగర్ కాలువ నీటితో నిండింది. ఈ ఏడాది వర్షాభావం కారణంగా పంటల సాగు ఇబ్బందిగా మారడమే కాకుండా, తాగునీటి లభ్యతపై కూడా గ్రామస్తుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది.
అయితే ప్రస్తుతం చెరువు నీటితో కళకళలాడుతుండటంతో నీటి ఎద్దడి సమస్య తీరిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Loading comments...

