Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజులు కట్టలేని స్థితి.. బీటెక్ విద్యార్థిని సూసైడ్

Follow Udayam on Google
B RAJESH Sep 02, 2026 2:22 PM విజయనగరంGeneral
ఫీజులు కట్టలేని స్థితి.. బీటెక్ విద్యార్థిని సూసైడ్ - Udayam
విజయనగరంలో సోమవారం రాత్రి ఓ యువతి (చంద్రిక) ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. టూ టౌన్ SI కనకరాజు వివరాలు.. చంద్రిక బీటెక్ చదువుతోంది. ఆమె తండ్రి మద్యానికి బానిసై కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. కాలేజీ ఫీజులు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడడంతో తీవ్ర మానసిక వేదనకు గురైన చంద్రిక ఇంట్లో ఉరివేసుకుంది.

Comments

G
Loading comments...