Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై చర్చ జరపాలి

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 4:46 PM హైదరాబాద్General
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలతో లక్షల మంది విద్యార్థులు, వేల మంది కాలేజీ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారని అక్బరుద్దీన్‌ ఒవైసీ అన్నారు. బకాయిల కారణంగా జీతాలు ఇవ్వలేక కొన్ని కాలేజీలు మూసివేశారని తెలిపారు. ఈ సమస్యపై ప్రభుత్వం వెంటనే దృష్టి సారించాలని అక్బరుద్దీన్‌ కోరారు. రేపు ఉదయమే తన ప్రశ్నపై చర్చ జరపాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...