వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా జామి మండల వ్యవసాయ అదికారి గురువారం చింతాడ, జాగరం గ్రామాల్లోని వరి పొలాలను ఆమె పరిశీలించారు.
ఈ సందర్భంగా వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులు తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ చిరుధాన్యాల సాగుపై దృష్టి సారించాలని సూచించారు.
ప్రభుత్వం 80 శాతం రాయితీతో విత్తనాలు అందిస్తుందని తెలిపారు.అలాగే ప్రతి రైతుకు ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి తప్పనిసరిగా ఉండాలని అన్నారు.
Comments
Loading comments...

