వార్తలకు తిరిగి వెళ్లండి

మదనపల్లెలో మద్యం తాగి వాహనం నడిపిన కేసులో నిందితుడికి కోర్టు రెండు రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. మదనపల్లె స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఈ తీర్పు ఇచ్చింది.
అదనంగా రూ.11,000 జరిమానా విధించినట్లు 2 టౌన్ ఎస్ఐ నాగేశ్వర్ తెలిపారు.
Comments
Loading comments...

