Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

భూములకు శాశ్వత భద్రత

విఘ్నేష్ రెడ్డి Jul 23, 2026 5:55 PM అమరావతిabout 1 hour ago
భూములకు శాశ్వత భద్రత - Udayam Digital
భూ రికార్డుల రక్షణ కోసం 'మీ భూమి- బ్లాక్‌చెయిన్‌' పైలట్ ప్రాజెక్టును సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ విధానంతో భూములకు పటిష్టమైన భద్రత కలుగుతుందని తెలిపారు. ఎంపిక చేసిన జిల్లాల్లో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో ఈ ప్రాజెక్టు అమలుకానుంది. నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఈ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురావాలని సీఎం అధికారులను ఆదేశించారు.

Comments

G
Loading comments...