వార్తలకు తిరిగి వెళ్లండి

నగర పరిధిలో పట్టాలు లేని గ్రామకంఠం భూములను ఆసరాగా చేసుకుని దళారులు అక్రమ దందాకు తెరతీశారు. డాక్యుమెంట్లు, ఇంటి నంబర్లు ఇప్పిస్తామంటూ పేదల నుంచి భారీగా నగదు వసూలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నారు.
దళారులను నమ్మవద్దని, రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నేరుగా సంప్రదించి నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించాలని రెవెన్యూ అధికారులు సూచిస్తున్నారు. అక్రమాలకు తావులేదని, బాధితులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

