Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అటవీ అధికారుల వద్ద గొడవ

Follow Udayam on Google
రాజిత దేవి Jun 26, 2026 12:32 PM ఆసిఫాబాద్General
అటవీ అధికారుల వద్ద గొడవ - Udayam
కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలం పొలాసలో అటవీ అధికారులు కందకాలు తవ్వుతుండగా గిరిజనులు అడ్డుకున్నారు. తమ సాగు భూములను అటవీశాఖ ఆధీనంలోకి తీసుకుంటున్నారని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పులుల సంచారం నేపథ్యంలో అటవీ సంరక్షణ కోసమే ఈ చర్యలని అధికారులు పేర్కొన్నారు. దీనిపై ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరగడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. చివరకు పోలీసులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు.

Comments

G
Loading comments...