వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా లో చేయూత ఫెన్షన్ పథకము క్రింద అర్హత కలిగినవారినిగుర్తించిఈ నెల 31వరకు దరఖాస్తు చేసుకొని చర్యలుచేపట్టాలని జిల్లా కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు.
మంగళవారమువీడియో కాన్ఫరెన్సు హాలు నుండి అన్ని మండలాలఎం పి డి ఓ లు,ఎం పి ఓ లు, డి ఇ లు ,ఎ ఇ లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ నియమ నిభందనల ప్రకారం చేయూత ఫెన్షన్ దరఖాస్తు లను ఈ నెల 31 వరకు స్వీకరించాలి.
Comments
Loading comments...

