వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల నమోదు గడువును మరో రెండు రోజులు పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
సర్వర్, ధ్రువపత్రాల సమస్యల కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో శుక్రవారం వరకు అర్హులు దరఖాస్తు చేసుకోవచ్చు. స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలని అధికారులు సూచించారు.
Comments
Loading comments...

