Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెండింగ్ స్కాలర్ షిప్ వెంటనే విడుదల చేయాలిబీసీజిల్లాఅధ్యక్షులుయాదగిరియాదవ్.

Follow Udayam on Google
Anjaiah kindoddy Jul 31, 2026 3:12 PM వికారాబాద్General
పెండింగ్ స్కాలర్ షిప్ వెంటనే విడుదల చేయాలిబీసీజిల్లాఅధ్యక్షులుయాదగిరియాదవ్. - Udayam
విద్యార్థులకు పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ స్కాలర్షిప్‌లను వెంటనే విడుదల చేయాలని* డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు కే యాదగిరి యాదవ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్‌లుఆలస్యం కావడంతో కళాశాలల్లోఫీజు కట్టలేక విద్యార్థులు ఇబ్బందులుపడుతున్నారని నాయకులుఆరోపించారు.ఈ కార్యక్రమం లోవిద్యార్థులు శ్రీనివాస్ తదితరులుపాల్గొన్నారు

Comments

G
Loading comments...