వార్తలకు తిరిగి వెళ్లండి

నీటిపారుదల ప్రాజెక్టుల పెండింగ్ భూసేకరణ, పరిహారం చెల్లింపులను వేగవంతం చేయాలని కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు.
శుక్రవారం నీటిపారుదల శాఖపై మంత్రి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన పాల్గొన్నారు. భూసేకరణకు ప్రభుత్వం ₹2,800 కోట్లు కేటాయించిందని తెలిపారు. క్షేత్రస్థాయిలో రైతులతో సమన్వయం చేసుకుంటూ, ఎలాంటి జాప్యం లేకుండా భూసేకరణ సమస్యలను పరిష్కరించాలని సూచించారు.
Comments
Loading comments...

