వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబట్ల గ్రామ శివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై ఎస్సై గీత తన సిబ్బందితో కలిసి సోమవారం సాయంత్రం ఆకస్మికంగా దాడి చేశారు.
పేకాట ఆడుతున్న ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.10,730 నగదు, రెండు సెట్ల పేకాట పత్తాలు, ఎనిమిది బైక్లను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై గీత తెలిపారు.
Comments
Loading comments...

