Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పెంబర్తి కురుమ సంఘం కమిటీ ఎన్నిక

Follow Udayam on Google
లక్ష్మి దేవి Aug 05, 2026 2:42 PM జనగామ General
పెంబర్తి కురుమ సంఘం కమిటీ ఎన్నిక - Udayam
పెంబర్తి గ్రామ కురుమ సంఘం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా బాల యాదగిరి, ఉపాధ్యక్షుడిగా మేకల అశోక్, కార్యదర్శిగా బండ మల్లికార్జున్ ఎన్నికయ్యారు. నూతన కమిటీ సభ్యులకు సంఘ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. సంఘం ఐక్యత, సంక్షేమం, అభివృద్ధికి కృషి చేస్తూ సభ్యుల సమస్యల పరిష్కారానికి పనిచేస్తామని నాయకులు తెలిపారు.

Comments

G
Loading comments...