వార్తలకు తిరిగి వెళ్లండి

అల్లూరి సీతారాంరాజు విమానాశ్రయం పేరులో 'భోగాపురం' పేరు లేకపోవడం వల్ల జిల్లా ప్రజల ఆత్మాభిమానం దెబ్బ తింటోందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు పేర్కొన్నారు. విజయనగరంలోని తన నివాసంలో లోక్ సత్తా ఆధ్వర్యంలో ఈ విషయమై చేపట్టిన పోస్ట్ కార్డు ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సంతకం చేసి పోస్టర్ విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో లోక్సత్తా అధ్యక్షుడు భీశెట్టి బాజ్జీ, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

