Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేకాట రాయుళ్లు అరెస్ట్.. రూ.92 వేల నగదు స్వాధీనం

Follow Udayam on Google
RAGHU SKLM Sep 09, 2026 9:38 AM శ్రీకాకుళంGeneral
పేకాట రాయుళ్లు అరెస్ట్.. రూ.92 వేల నగదు స్వాధీనం - Udayam
పలాస మున్సిపాలిటీ పరిధిలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని అరెస్టు చేశామని ఎస్సై సీహెచ్ దుర్గాప్రసాద్ తెలిపారు. ముందస్తు సమాచారం మేరకు సిబ్బందితో కలిసి జూద శిబిరంపై మంగళవారం రాత్రి దాడి చేశామన్నారు. ఈ సోదాల్లో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.92 వేల 880లను నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు.

Comments

G
Loading comments...