Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదలపై వైద్య పరీక్షల భారం తగ్గించాం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి

Follow Udayam on Google
sreekanth patel Aug 20, 2026 8:25 AM మహబూబ్‌నగర్General
పేదలపై వైద్య పరీక్షల భారం తగ్గించాం మాజీ మంత్రి లక్ష్మారెడ్డి - Udayam
తెలంగాణ ఏర్పాటుకు ముందు మూడు డయాలసిస్ కేంద్రాలు మాత్రమే ఉండేవని మాజీ మంత్రి డా. సి.లక్ష్మారెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా డయాలసిస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రభుత్వ ఆసుపత్రుల్లో దేశంలోనే తొలిసారిగా సింగిల్‌ యూజ్‌ ఫిల్టర్లను వినియోగించామని తెలిపారు.

Comments

G
Loading comments...