Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

Follow Udayam on Google
Syed Farooq Sep 06, 2026 1:28 PM మహబూబ్‌నగర్General
పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి - Udayam
పేదల సంక్షేమం, నిరుపేదలకు సొంతింటి కల సాకారం చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. తువ్వగడ్డ తాండా, టంకర గ్రామంలో నూతనంగా నిర్మించిన ఇందిరమ్మ ఇండ్లను ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేసిందన్నారు.

Comments

G
Loading comments...