వార్తలకు తిరిగి వెళ్లండి

పెదవేగి మండలం కొప్పాకలోని పీఎం శ్రీ జెడ్పీ హైస్కూల్ ప్లస్లో రూ.62 లక్షలతో ఏర్పాటు చేసిన మౌలిక వసతులు, ఆధునాతన సౌకర్యాలను దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు.
ఆయన ప్రేరణతో, సామాజిక సేవలో భాగంగా పీఐఎల్ సంస్థ సహకారంతో ఈ వసతులను ఏర్పాటు చేశారు
Comments
Loading comments...

