వార్తలకు తిరిగి వెళ్లండి

పెదపరిమి గ్రామ సచివాలయ ఆవరణలో సోమవారం జిల్లా కలెక్టర్ సాయికాంత్ వర్మ నేతృత్వంలో రైతులతో సమావేశం జరిగింది. ఈ భేటీకి ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, భాష్యం ప్రవీణ్ హాజరయ్యారు.
అమరావతి రాజధాని పరిధిలో ల్యాండ్ పూలింగ్ ఆవశ్యకతను రైతులకు వివరించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశామని, అధికారుల అంతర్గత చర్చల అనంతరం రైతులతో ముఖాముఖి నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
Comments
Loading comments...

